సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కేరళలోని వయనాద్కు చెందిన పాతికేండ్ల షహన ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో భుజానికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సివిల్స్లో టాప్ ర్యాంక్ రాకున్నా షెరిన్కు 913వ ర్యాంకు రావడం కూడా ఆషామాషీగా...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...