బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు. నీరుపడని బోరు బావులను, నీళ్లు అడుగంటడంతో నిరుపయోగంగా మారిన బోరు బావులను పూడ్చివేయకుండా వదిలేస్తున్నారు. ఇదే పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావుల్లో పడి...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...