Saturday, July 27, 2024

indian railways

డిస్కౌంట్ స్కీం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ..

సిటింగ్ ఏసీ బోగీల్లో తగ్గింపు ధరలు.. ఒక ప్రకటనలో తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ.. రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ...

రాకపోకలు షురూ..

సోమవారం పూరీ, హౌరా మార్గంలో వందే భారత్ ప్రయాణం.. ఈ సమయంలో అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్.. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపిన అధికారులు.. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్ ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05 సోమవారం రోజున పూరీ – హౌరా మార్గంలో నడిచే వందే భారత్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -