నాయిని నర్సింహారెడ్డి పేరు నమోదు
నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్హైదరాబాద్లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సవిూపంలోని విఎస్టీ కూడలి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడిరచారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...