ఫలితాల్లో అమ్మాయిలదే హవా
అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్లో 80 శాతం
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. మాసబ్ట్యాంక్లోని జెన్ఎఎఫ్ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...