పల్లెటూరి జనాలు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 2021 మధ్యకాలం నుండి పెద్దగా పెరగడం లేదు. సేల్స్ 35–-40శాతం దాటడం లేదు. ధరలు పెరగడంతోపాటు 5జీ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేకపోవడం ఇందుకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...