ఒడిశాలో చెన్నై`కోల్కతాలను కలిపే జాతీయ రహదారి 16లో ఘటన
2008 లో నిర్మించిన బ్రిడ్జి.. నాణ్యతలేమి కారణంగా కూలినట్లు వెల్లడి
వంతెన పైకి రాకపోకల నిలిపివేత.. వాహనాల దారి మళ్లింపు.. వివరాలు వెల్లడిరచిన ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ జేపీ వర్మజాజ్పూర్ : ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా రసల్పూర్ బ్లాక్ సమీపంలో చెన్నైకోల్కతాలను కలిపే జాతీయ రహదారి16పై...
స్పాట్ లో 10 మంది మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు..
జమ్మూ కాశ్మీర్, జజ్జర్ కోట్టి ప్రాంతంలో ఘటన..
సహాయ కార్యక్రమాలు ముమ్మరం..
వివరాలు వెల్లడించిన ఎస్పీ చందన్ కోహ్లీ..
జమ్మూ కశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు జజ్జర్ కోట్లీ ప్రాంతంలో బ్రిడ్జిపై అదుపు తప్పి లోయలో పడింది. ఈ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...