షిండే క్యాబినేట్ లోకి అజిత్ పవార్..
బాబాయిపై అబ్బాయి తిరుగుబావుటా..
30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసిషిండే సర్కార్ కు మద్దతు..
ముంబై, 02 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి అనూహ్య మలుపు తిరిగాయి. బాబాయి శరద్పవార్పై తిరుగుబాటు చేశారు అజిత్పవార్. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్కు మద్దతు...