Thursday, September 28, 2023

5. 11 crores

టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం..

విరాళానికి సంబంధించిన డీడీ అందజేత.. చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది మంది దాతలు కలిసి టీటీడీకి రూ.5.11 కోట్లు విరాళం అందించారు. దాతలు ఈ మొత్తానికి సంబంధించిన డీడీని సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. చెన్నై టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్‌లో ప్రస్తుతం ఉన్న శ్రీ...
- Advertisement -

Latest News

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది? మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది? నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...
- Advertisement -