Saturday, April 20, 2024

అన్నవితరణ కార్యక్రమం..

తప్పక చదవండి

హైదరాబాద్, 24 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం చంద్ర శేఖర్ ఎస్.బీ.ఐ. జన్మదినాన్ని పురస్కరించుకుని, వారి సహకారంతో పేదలకు, దివ్యంగులకు, పిల్లలకు, వృద్దులకు ముషీరాబాద్ చర్చి, గాంధీ ఆస్పత్రి వద్ద 50 మందికి ఆహార పొట్లాలు, మంచి నీళ్లు సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి అందించడం జరిగింది. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినప్పటికి ఈ రోజున చేసిన అన్నదానం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఒకరి ఆకలి తీర్చటంలో వుండే తృప్తి మాటల్లో చెప్పలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు