హైదరాబాద్ : నల్గొండ జిల్లా, చందంపేట మండలం, గాగిల్లాపూర్ గ్రామంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను క్రైస్తవ జన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ముఖ్యఅతిథిగా సి.జే.ఎస్. అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేశారు.. దేశంలోని ప్రతి...