ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక...
ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్యవస్థగా ఉన్న జర్మనీ ఇప్పుడు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలు ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల జర్మనీ సంక్షోభంలోకి వెళ్లినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత జర్మనీలో గ్యాస్ సరఫరాలు మందగించాయి. దీంతో జనవరి నుంచి...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...