న్యూఢిల్లీ : విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గాల్లోనే అత్యవసర ద్వారం తెరిచి కిందకు దూకాలనుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. సదరు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన గౌహతి నుంచి అగర్తలా వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం చోటు చేసుకుంది....
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...