తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ తమ గుర్తును ఓటర్లకు చూపించుకుంటూ ప్రచారంలో వేగం పెంచాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదంటూ ఎలక్షన్ల బరిలో అభ్యర్థులు రకరకాల హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైంది. బీజేపీతో పొత్తులో భాగంగా కూకట్పల్లి...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...