నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రజా యుద్ధ నౌక..
ఈసీ అధికారులతో కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్..
ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో జెండా..
జెండా మధ్యలో పిడికిలి గుర్తు..
హైదరాబాద్, "గద్దర్ ప్రజా పార్టీ" పేరుతో గద్దర్ కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన నేడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసీ అధికారులను కలిసి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...