Saturday, December 9, 2023

panjagutta ps

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి..

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వాయిస్తున్న గొల్కొండ స్వామి (36) ఒక ప్రమాదంలో మృతి చెందారు.. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా.. నర్మెట - హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుంచి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం...
- Advertisement -

Latest News

నేటినుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్‌

లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ హైదరాబాద్‌ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి దీనిని లాంఛనంగా...
- Advertisement -