కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్..
విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న జ్ఞానేశ్వర్, ఈటల, బిత్తిరి సత్తి..
బహుజనుల్లో స్పందన నేడు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్న కాసాని వీరేశం..
పండుగల సాయన్న పుస్తకాల ఆవిష్కరణ..
భారీగా హాజరైన ముదిరాజ్ జన సందోహం..
బహుజన రాజాధికారమే లక్ష్యంగా ముదిరాజ్ లు కదం తొక్కారు.. వికారాబాద్ జిల్లా, పరిగిలో వెలగొంతుకలతో...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...