జనగామ : బచ్చన్నపేట మండలంలోని, కొడవటూరు గ్రామ సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి (మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు) తండ్రి గంగం రామ్ రెడ్డి బుధవారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సతీష్...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...