పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు..
కట్టి ఏడాది కూడా కాలే..! అప్పుడే కూలే..
నాసిరకం పనులతో కొన్ని కోట్లు నీళ్ళ పాలాయే..!
చెన్నారావుపేట :మండలం, బొజెర్వు శివారు వద్ద, పాకల వాగుపై ప్రభుత్వం 2021 వ సంవత్సరంలో కొన్ని కోట్ల రుపాయల వ్యయంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పనులు ప్రారంభించాగా.. రైతులు ఇక...