మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్రెడ్డి
పాపన్నపేట : బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి బాటలో నడుస్తామని కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాల పాలవుతామని మెదక్ బిఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.గురువారం పాపన్నపేట మండలం పరిధిలో ని ఆర్కేల,తమ్మాయిపల్లి, నార్సింగి,బాచారం, సీతానగరం,బాచారం, గాజులగూడెం,ఎంకేపల్లి,కొడపాక తదితర గ్రామాల్లో పద్మా దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...