నగర శివారులో 800 ఏండ్లనాటి గణేశుని శిల్పం
పరిశీలించిన కొత్త తెలంగాణా చరిత్ర బృందం
నగర చరిత్రకు మరో ఆధారమంటున్న చరిత్రకారులు
హైదరాబాద్ : నగరశివారులో ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొనివున్న పెద్ద గోల్కొండ గ్రామంలో కళ్యాణీ చాళుక్యుల కాలపు గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు చరిత్రకారులు తెలిపారు. చరిత్ర పరిశోధకుడు డా.ఎస్. జైకిషన్ ఇచ్చిన సమాచారం మేరకు...
ఇబ్రహీంపట్నం : వెంచర్ల ఏర్పాటు చేయాలంటే అక్కడ, దానికి సమీపంలో కుంటలు, చెరువులు, పాటు కాల్వలు ఉండకూడదు. కానీ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కళ్లు మూసుకుని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధ్రువపత్రాలు, ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. ఇంకేముంది స్థిరాస్తి వ్యాపారులు బఫర్ జోన్లో స్థలాలు ఏర్పాటు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు....
కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..
100 నుంచి 120 కిలోమీటర్ల పెంపు..
స్పీడ్ పెంపుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
ఓ.ఆర్.ఆర్. భద్రతా చర్యలు తీసుకున్నామన్న అధికారులు..
ఔటర్ రింగ్ రోడ్డుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోడ్డుపై స్పీడ్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ను గమనిస్తే గంటలు 100 కిలోమీటర్లు...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...