చనిపోతాడనుకున్న వ్యక్తికి పునరుజ్జీవం పోసిన వైద్యులు..
ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఆపరేషన్ చేసిన ఘనత..
సిద్ధిపేట జిల్లా, చేర్యాల గ్రామానికి చెందిన మురళికి ఆపరేషన్..
హైదరాబాద్ : మరికొన్ని రోజుల్లో చనిపోతాననుకున్న ఓ వ్యక్తికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పునరుజ్జీవనం పోశారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషంట్ కాలేయాన్ని ఉస్మానియా వైద్యులు మరో వ్యక్తికి అమర్చి ఆపరేషన్...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...