జనగామ : చేర్యాల మండల అధ్యక్షులు జంగా అభిషేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల ఎన్.ఎస్.యూ.ఐ. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఎన్.ఎస్.యూ.ఐ. జనగామ జిల్లా అధ్యక్షులు చిలువేరు అభి గౌడ్. జిల్లా ఆదక్షులతో పాటు ముఖ్య అతిధులుగా ఓబీసీ చైర్మన్ జానకి స్వామి, టౌన్ అధ్యక్షులు చింతల మల్లేశం, కిసాన్...
ఉమ్మడి నల్గొండ జిల్లాలోఒకే ఒక్క చోట బి.ఆర్.ఎస్ గెలుపు..
సూర్యాపేట జిల్లాలో ఒకే ఒక్కడు జగదీష్ రెడ్డి..
జిల్లాలో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు..
హుజూర్ నగర్, కోదాడ...