లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు..
ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం..
కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన..
సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం..
జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్...
ఇబ్రహీంపట్నం : వెంచర్ల ఏర్పాటు చేయాలంటే అక్కడ, దానికి సమీపంలో కుంటలు, చెరువులు, పాటు కాల్వలు ఉండకూడదు. కానీ రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు కళ్లు మూసుకుని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ధ్రువపత్రాలు, ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. ఇంకేముంది స్థిరాస్తి వ్యాపారులు బఫర్ జోన్లో స్థలాలు ఏర్పాటు చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు....
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...