నార్గెస్ మొహమ్మదినికి నోబెల్ శాంతి పురస్కారం
కొనసాగుతున్న 2023 విజేతల ప్రకటన
ఈ ఏడాది డిసెంబరు 10 వ తేదీన అవార్డుల ప్రధానం
అధికారికంగా ప్రకటించిన నార్వేజియన్ కమిటీ
న్యూఢిల్లీ : 2023 నోబెల్ శాంతి పురస్కారం నార్గెస్ మొహమ్మదిని వరించింది. ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు, అందరికీ మానవ హక్కులు, స్వేచ్ఛ దక్కేలా కృషి చేసినందుకు నార్గెస్కు...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...