యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి : పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్..ప్రైవేట్ వర్సిటీ పేరుతో విద్యార్థులను చేర్చుకుని, నేటికి ప్రభుత్వ నుంచి గుర్తింపు లేక విద్యా సంవత్సరం కొనసాగించలేక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న శ్రీనిధి, గురునానక్ ప్రైవేటు వర్సిటీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోని విద్యార్థుల జీవితాలను కాపాడలని ప్రభుత్వాన్ని ప్రగతి...
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ అయిన ఆయన ఈ నెల 5న అయోధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...