నిజామాబాద్ : కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన నిజామాబాద్ జిల్లా భీమ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంత్రి వేముల ప్రశాంత్ బుధవారం తనిఖీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. తాను మళ్లీ ఆకస్మిక తనిఖీలకు వస్తానన్నారు. విద్యార్థినులకు...
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం రేవంత్
హైదరాబాద్ : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం శనివారం నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్ రెడ్డి దీనిని లాంఛనంగా...