Monday, December 11, 2023

mithun reddy

మిథున్ రెడ్డికి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం

మహబూబ్ నగర్ : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాయ్ భాయ్ చెప్పే సమయం వచ్చిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం మిథున్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని, బీజేపీకి ఓటు, వాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన...

మీ బిడ్డగా అండగా నిలబడుతా..

ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి ఇంటింటి ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి మహబూబ్ నగర్ : అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా...

తెలంగాణలో అవినీతి పరిపాలన

కేసీఆర్‌కు అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం నవంబర్ 30 వ తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కారు డబల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే పాలమూరులో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి మద్దతుగా ఈటల ప్రచారం మహబూబ్ నగర్ : తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయటం బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ...

కేంద్ర పథకాలతో గ్రామాల అభివృద్ధి

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్ర అభివృద్ధి మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మిథున్ రెడ్డి వెంట గ్రామ గ్రామాన ప్రజలు కదలి వస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కోడూరు గ్రామంలో బీజేపీ ప్రచారం చేయడం జరిగింది కమలం పువ్వు గుర్తుకు...

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా

ఎన్నికల ప్రచారంలో పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిథున్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ మీపై నమ్మకంతో మీ ముందుకు పంపించాడు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. అవినీతి...

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి

మహబూబ్ నగర్ : అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా 20 ఏళ్లుగా నిస్వార్ధంగా పాలమూరు ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నాయకత్వంలో...
- Advertisement -

Latest News

7.7శాతానికి చేరువగా జిడిపి

ఇన్ఫిట్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రధాని అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిన మోడీ న్యూఢిల్లీ : భారతదేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతానికి చేరువయ్యే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోడీ...
- Advertisement -