సుమోటోగా స్వీకరించి కేసు విచారించిన న్యాయస్థానం..
చీఫ్ జడ్జికి లేఖ రాసిన జడ్జి సూరేపల్లి నంద..
ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు..
సంఘనకు సంబంధిచిన సీసీ ఫుటేజీని సమర్పించాలని ఆదేశాలు..
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా..
మరో దారుణ ఘటనలో విూర్పేట బాలికపై సామూహిక అత్యాచారం..
పూర్తి వివరాలతో నివేదిక కొరిన గవర్నర్ తమిళసై..
హైదరాబాద్ :స్వాతంత్య దినోత్సవం...
భారత పౌరసత్వం దక్కడంపై ఆనందం..
స్వతంత్ర దినోత్సవం రోజునే గుడ్ న్యూస్..
నాలుగేళ్ల తరువాత భారతీయుడిగా అక్షయ్..
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. దాంతో అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్లో (ట్విటర్లో)...