Thursday, April 25, 2024

heart attack

కలచివేస్తున్న గుండెపోటు మరణాలు

గుజరాత్‌లో 6 నెలల్లో 1000 మృతి చిన్నాపెద్ద తేడా లేకుండా పెరుగుతున్న గుండెపోటు బాధితుల సంఖ్య 2 లక్షలకుపైగా మందికి సిపిఆర్‌పై అవగాహన న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడివయస్సు వరకు పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీముఖ్యంగా యువతే ఎక్కువగా గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. ఈ...

అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం..ఇప్పుడు భూమికోసం పోరాటం..

ఆగిన ఓ స్వతంత్ర పోరాట యోధుడి గుండె.. ప్రభుత్వం కనికరించకపోవడంతో తుది శ్వాస.. పలువురిని కంటతడి పెట్టిస్తున్న మేక మల్లారెడ్డి దీన గాధ.. హైదరాబాద్ : స్వాతంత్య్ర పోరాట సమర యోధుడు, హన్మకొండ జిల్లా, ఆత్మకూరు మండలంలోని, గుడెపాడ్ కు చెందిన మేక మల్లారెడ్డి (91) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి మంగళవారం రోజు...

ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి

నాగర్ కర్నూల్ జిల్లా:ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి, నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్ తన ఫామ్ హౌస్ లో అర్ధ రాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్, నాగర్ కర్నూల్ లోని...

గుప్పెడు గుండెను కాస్త పదిలంగా ఉంచుకోండి..

డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌ లోని ఎం పి షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు. హృద్రోగ నిపుణుడిగా దాదాపు 16000 శస్త్ర చికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది. అయితేనేం అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన కేవలం 41 సంవత్సరాల వయసులో సాధారణ...

గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ మృతి

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడు. గండిమైసమ్మ ప్రాంతంలోని తన ఇంట్లో రాత్రి 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో ఎస్‌ఐ ప్రభాకర్ కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే...

మరణంలోనూ ఒకరి కొకరు..

హైదరాబాద్‌ అంబర్‌పేటలో తీవ్ర విషాదం భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య పెళ్లి జరిగిన ఏడాదికే రోజుల వ్యవధిలోనే ఇద్దరి మరణం విధి ఎంత విచిత్ర మైనది.. ఎంత కఠినమైంది. మూడు ముళ్లతో ఒకటై, అయినవారికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటపై కన్ను కుట్టిందో ఏమో.. పెళ్లై...

గుండెపోటుతో భ‌ర్త మృతి.. భార్య ఆత్మ‌హ‌త్య‌..

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఆ జంట‌కు వివాహ‌మైంది. పెళ్లి అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లిన భార్య‌.. ఇటీవ‌లే పుట్టింటికి వ‌చ్చింది. భార్య హైద‌రాబాద్‌లో ఉండ‌గానే భ‌ర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లు ముగిసిన కొద్ది గంట‌ల‌కే భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31)...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -