Thursday, April 25, 2024

Government land

కంచె చేను మేసే.. అధికారులే తోడు దొంగలైన వైనం..!

ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు కీసర గత తహశీల్దార్‌, ఆర్‌ఐల చిత్ర విచిత్రాలు నాగారం మున్సిపల్‌ లిమిట్స్‌లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం సదరు ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్‌ ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్‌ ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక...

అ‘క్రమబద్ధీకరణ’ పై కొరడా

జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు హైదరాబాద్‌ : జీవో నంబర్‌ 59పై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ క్రమబద్ధీకరణ జరిగిందని పలు ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అందాయి. దీంతో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు ఇవ్వరాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌...

కమీషన్ల మత్తులో మేయర్ జక్కా

వీరముష్టి కాల‌నీలో ప్ర‌భుత్వ భూమి కబ్జా.. ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలు.. ఛ‌రీష్ ఫౌండేష‌న్ ల్యాండ్ స్వాహా.. రూ. 5 ల‌క్ష‌లు తీసుకొని ఇంటి నెంబ‌ర్ అలార్ట్‌ మేడిప‌ల్లిలోని స‌ర్వే నెం. 101, 102 ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా… ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ పాలకులు కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ మూడు సంవత్సరాలు దాటినా...

కబ్జాదారుల కబంధ హాస్తాల్లో ప్రభుత్వ భూమి..

పటేల్‌ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు … ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు.. ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..? ప్రభుత్వం మారిన బీఆర్‌ఎస్‌ నాయకుడి పరపతి తగ్గలే… కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..? మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు...

కబ్జాదారులారా ఖబర్దార్‌

అధికారులైనా, రాజకీయ నాయకులైన ఎవరైనా పేదల భూముల జోలికి వస్తే తాట తీస్తా మీ భూములను కబ్జా చేస్తే నేరుగా నా దగ్గరకి రండి.. కబ్జా చేసింది ఎవ్వడైనా ఎంతటివాడైనా నేను మీకు న్యాయం చేస్తా-ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు పోరాడుతా..-చేవెళ్ల కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇంఛార్జి భీమ్‌ భరత్‌ శంకర్‌పల్లి : శంకర్‌ పల్లి...

శంకర్‌ పల్లి మున్సిపల్‌లో భూ కబ్జాల పర్వం..

తీగల వాగులో నుండి సిమెంట్‌ రోడ్డు.. తూ..తూ..మంత్రంగా అధికారుల చర్యలు.. పత్రికల్లో ప్రచురితం అయితేనే చర్యలు…? శంకర్‌ పల్లి : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా పెడుతున్నారు. చివరికి తీగల వాగును కూడా వదలి పెట్టకుండా కబ్జాకు పాల్పడుతున్నారు.రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మున్సిపల్‌ పరిధిలో గల తీగల వాగు కబ్జా కోరల్లో చిక్కుకుంది.అధికారులు మాత్రం...

ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ కట్టడం కుల్చివేత

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ లోని సర్వే నెంబర్‌ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలని ఆదాబ్‌ లో ఆదివారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం రాజేంద్ర నగర్‌ ఆర్డీవో ఆదేశాల మేరకు...

ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలి..

జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి.. శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌ లోని సర్వే నెంబర్‌ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవు తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే ఈవ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కరరెడ్డి రాజేంద్ర నగర్‌ ఆర్డీవోను కోరారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో...

కన్నేస్తే కతం

ప్రభుత్వం మారగానే కబ్జాలు షురూ రూ.6కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు భూ బకాసురులకు బడా నాయకుల అండ 14వవార్డులోని ప్రభుత్వభూమిలో వెలసిన రూములు ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న ప్రజలు కొత్తగూడెం : ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా కావాల్సిందే. గతప్రభుత్వ హాయంలో కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని 36వార్డుల్లో కబ్జాలకు గురవుతున్నా ప్రభుత్వ భూములను రక్షించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు...

ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కండ్లు

అద్రాస్‌ పల్లి గ్రామస్తుల గోడు వినే వారే లేరా.. అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలనిగ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన శామీర్‌పేట్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కబ్జాకు గురైన అద్రాస్‌ పల్లి గ్రామ ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలని గ్రామస్తులు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. శుక్రవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్‌ పల్లి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -