Thursday, April 18, 2024

BJP Party

ఎవరి లెక్కలు వారివి.. .

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు సమీక్షల బిజీలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రంగంలోకి దిగితున్న కాంగ్రెస్, బీజేపీ ల నుంచి అధినేతలు తెలంగాణలో మొద‌లైన లోక్‌సభ ఎన్నికల హడావుడి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్‌ అధిష్ఠానం కూడా స్పెషల్‌ ఫోకస్...

పొద్దున రాజీనామా..సాయంత్రానికి ప్రమాణస్వీకారం..

బిహార్‌లో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం 9వ సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ అధినేత కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే ప్రభుత్వ ఏర్పాటు ఏడాదిన్నరలో మళ్లీ కూటమి మార్చిన నితీశ్ కుమార్ మలుపులు తిరుగుతున్న బీహార్ రాజకీయ చదరంగం బీజేపీ నుంచి ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం బిహార్‌ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో తొమ్మిదో...

అమిత్‌ షా పర్యటన రద్దు..

బీహార్‌ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పర్యటన వాయిదా.. ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌ షా రావాల్సి ఉండగా బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా...

వైసిపి కోసం తన రక్తం ధారపోసా

వైసిపిని భుజస్కంధాలపై మోసాను ఇప్పుడేమో వారు తనపై ముప్పేట దాడి బీజేపీకి తొత్తులగా వైసీపీ, టీడీపీ, జనసేన ఎపి ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరా గుండ్లకమమ్మను నిండా ముంచారు సంక్రాంతి డ్యాన్సుల్లో మంత్రి బిజీ మరోమారు విరుచుకు పడ్డ వైఎస్‌ షర్మిల ఒంగోలు : యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు....

ఆప్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర

ఒక్కో ఎమ్మెల్యేకు 25కోట్ల ఆఫర్‌ ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ...

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి...

బోస్‌ ఏమయ్యారు..?

సుభాష్‌ చంద్రబోస్‌ మృతి మిస్టరీ తేల్చంచండి. ఏళ్లు గడుస్తున్నా ఏమయ్యాడో తెలియదు నేతాజీ మరణం తెలియకపోవడం దేశానికి సిగ్గుచేటు దర్యాప్తు చేస్తామన్న బీజేపీ నోరు మెదపడం లేదు నేతాజీ జయంతి సభలో సీఎం మమతా బెనర్జీ విమర్శలు కోల్‌కతా : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అదృశ్యమై ఏళ్లు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం కాని, ఆయన మరణించిన తేదీ కాని దేశ...

ప్రత్యేకహోదా కోసం ఏం చేశారో చెప్పండి

బీజేపీకి ఊడిగం చేస్తున్న వారు ఎలా పోరాడతారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలం శ్రీకాకుళం పర్యటనలో వైఎస్‌ షర్మిల విమర్శలు శ్రీకాకుళం : ప్రత్యేక మోదా సాధిస్తామని అన్నవారు ఎక్కడ పోయారని పిసిసి చీఫ్‌ షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు బీజేపీకి చెందిన ఒక్క...

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

అన్నిరంగాల్లో అభివృద్ధి బీజేపీ లక్ష్యం

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ : దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేయడమే బీజేపీ సంకల్పమని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని కొండాపూర్‌లో వికసిత్‌ భారత్‌సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయగా, రాష్ట్రంలో గతంలో అధికారంలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -