ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం..
భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు..
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. నేడు బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరుగనుంది. చారిత్రాత్మకమైన మహంకాళి అమ్మవారి జాతరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. దీన్ని...
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని అనేక గ్రామాల్లో "బొడ్రాయి " ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రవేశించగానే ప్రతి ఊరిలో " బొడ్రాయి" కన్పిస్తుంది.ఆ " బొడ్రాయి" ని గ్రామ దేవతగా భావించి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయలు వేప కొమ్ములతో పూజిస్తారు.ఆ ఊరి " బొడ్రాయి" ఆ ఊరి ఆడబిడ్డ గా...