న్యూఢిల్లీ : భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై భారత్ మండిపడిరది. అటు అమెరికా ఇటు భారత్లో కూడా భారత సంతతి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాన్ఫ్రాన్సిస్కో ఇండియన్ కాన్సులేట్ తీవ్రంగా స్పందించింది. దౌత్యాధికారి తరణ్జీత్ సింగ్...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...