కేంద్రీయ విద్యాలయ శివరాం పల్లి లో జీ 20 ఎన్.ఈ.పీ. 2020, పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం కార్యక్రమాలులో భాగంగా “జన్ భాగేదరి” ఈవెంట్స్ విద్యార్థులు నిర్వహించారు. పోస్టర్ మేకింగ్, కథ చెప్పడం, సామాజిక అవగాహన కోసం ర్యాలీ, ఇతర కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు..