Friday, April 26, 2024

బుర్ర శంకరయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ నుండి రూ. 25000 ఆర్థిక సహాయం..

తప్పక చదవండి

హైదరాబాద్ : రంగరెడ్డి జిల్లాలోని, ఆదిభట్ల గ్రామంలో కల్లు గీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచి చనిపోయిన బుర్ర శంకరయ్య కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 25,000 రూపాయలు టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయం వారి బార్య బుర్ర చంద్రకళకు కల్లుగీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త అశోక్ గౌడ్, ఈసీ శేఖర్ గౌడ్, పల్లె గోపాల్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రంగారెడ్ది జిల్లా కార్యదర్శి బోయపల్లి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, స్థానిక సొసైటీ అధ్యక్షులు యాదయ్య గౌడ్, బొంగుళూరు సొసైటీ అధ్యక్షుడు సత్తయ్య గౌడ్, లోడ పాపయ్య గౌడ్, ఇంజాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు యాదగిరి గౌడ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు