శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న ఆలయం కార్తీక మాసం శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. తెల్లవారుజామున...
మంత్రి జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు
సూర్యాపేట : ఎన్నికల పోలింగ్ సవిూపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన...
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్...
అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వారికి పూర్తి స్థాయి వసతుల కల్పన
జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్
సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ...
ప్రేమగా పలికిన చిన్నారి. ప్రియాంక గాంధీకు స్వాగతం పలికిన బేబీ కశ్ఫియ
ఖానాపూర్ : తెలంగాణలో జరుగు తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పండగ...
ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట : మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...