Sunday, December 3, 2023

తెలంగాణ

శ్రీశైలం మల్లన్నకు పోటెత్తిన భక్తులు

శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న ఆలయం కార్తీక మాసం శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. తెల్లవారుజామున...

కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌లోకి వలసలు

మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు సూర్యాపేట : ఎన్నికల పోలింగ్‌ సవిూపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన...

ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడే నాయకులను నమ్మొద్దు : గంగుల

కరీంనగర్‌ ; ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్‌ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్‌ బండి సంజయ్‌ అని కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మంత్రి...

సాగర్‌ ఎడమ కాలువలో ఊడిపోయిన ఎస్కేప్‌ గేటు

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మునగాల సవిూపంలో సాగర్‌ ఎడమ కాలువ ఎస్కేప్‌ గేటు ఊడిపోయింది. కాలువ కోతకు గురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అప్రమత్తమైన...

ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార వాహనంలో తనిఖీలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌...

బియ్యం టెండర్లలో 13 వందల కోట్లు గోల్‌ మాల్‌ చేసిన గంగుల

భూకబ్జాలు, కమీషన్ల దందాతో వేల కోట్లు దండుకున్న గంగుల డిసెంబర్‌ 3న కేసీఆర్‌ ‘పవర్‌’ కట్‌ కాబోతోంది 4నుండి కేసీఆర్‌ మాజీ ముఖ్యమంత్రే ! కరీంనగర్‌ బీజేపీ అభ్యర్ధి బండి...

ఓటర్‌ స్లిప్పుల పంపిణీలో వేగం పెంచాలి

అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వారికి పూర్తి స్థాయి వసతుల కల్పన జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ...

ప్రియాంక మేడం.. ఆప్‌ బహుత్‌ ఖుబ్‌ సూరత్‌ హై…

ప్రేమగా పలికిన చిన్నారి. ప్రియాంక గాంధీకు స్వాగతం పలికిన బేబీ కశ్ఫియ ఖానాపూర్‌ : తెలంగాణలో జరుగు తున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పండగ...

దొరల గడీలను కూలుస్తాం…

నవంబర్‌ 30న వార్‌ వన్‌ సైడ్‌ కావాలె.. వికారాబాద్‌ గడ్డపై నీలి జెండా ఎగరాలే.. మిగితా పార్టీలన్నీ పారిపోవాలే ఒక్కసారి బీఎస్పీనీ గెలిపించుకోండి… దొంగల భరతం పడదాం వికారాబాద్‌ రోడ్‌...

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి

ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట : మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్‌...
- Advertisement -

Latest News

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌...
- Advertisement -