Friday, April 19, 2024

తెలంగాణ

కీలక నిర్ణయం తీసుకున్న టీ.ఎస్‌.ఆర్టీసీ

ఇకపై ఆ టిక్కెట్లు ఇవ్వలేం.. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రద్దు చేస్తు నిర్ణయం ఈ నిర్ణయం కేవలం హైదరాబాద్‌ రీజియన్‌ వరకే కావడం గమనార్హం సోషల్‌ మీడియా ద్వార తెలియజేసిన...

అందరి సహకరంతోనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం

పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయి.. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలు పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం లక్షల మంది ఎదరుచూశారు.. త్వరలో వాళ్ల...

సిఎం రేవంత్‌ను కలిసిన మాజీ డిఎస్పీ నళిని

ఆధ్మాత్మిక కార్యక్రమాలకు చూయూత ఇవ్వాలని వినతి హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ...

ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం

80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం ద్వారా 6 కోట్ల మహిళలు ప్రయాణిం చారని రవాణాశాఖ మంత్రి...

సిఎం రేవంత్‌రెడ్డితో నాగార్జున దంపతుల భేటీ

పుష్పగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన నాగ్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నటుడు నాగార్జున తన భార్య అమల అక్కినేనితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో...

నేనొస్తున్నా..

రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం దాదాపు 6 వేల మందికి ఆహ్వానాలు సోనియా, ఖర్గేలకు కూడా ఆహ్వానం జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ...

ప్రాణహిత – చేవెళ్ల నిర్మిస్తాం..

కాళేశ్వరం కంటే ప్రాణహిత - చేవెళ్ల ఉత్తమం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ. 95 వేల కోట్ల ఖర్చు.. వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు సీడబ్ల్యూసీ అప్రూవ్‌ చేసింది...

పేరుకు ఎంపీలం పెత్తనమంతా ఎమ్మెల్యేలదే

బీఆర్ఎస్‌‌ లో మొదలయిన కొత్త పంచాయితీ లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్‌ల విముఖత కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు? బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా...

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ఏబీవీపీ

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు చేగుంట మండల కేంద్రంలో ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ...

ఇంటర్ బోర్డులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్..

తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగాఅక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పీఎం ప్రసన్న లత.. ప్రసన్న లత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త.. ఐఏఎస్ స్థాయి అధికారితో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -