హైకోర్టు సీజేకు తెలంగాణ సర్కార్ లేఖ
మేడిగడ్డపై జుడీషియల్ ఎంక్వైరీ కోసం..
వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు
బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ షురూ
ఇంజనీర్...
నాంపల్లి స్టేషన్లో ప్రమాదం
10 మందికి గాయాలు
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫారం...
ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు కొలువు
స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట...
మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ విచారణ
ఈఎన్సీ ఆఫీసులో సోదాలు
ఏక కాలంలో 12 చోట్ల తనిఖీలు
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు...
జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి
దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు...
గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట...
ఫార్మా కంపెనీల్లో ఏకకాలంలో తనిఖీలు
9 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్మా కంపెనీలో ఈ...
మంత్రి, ఆత్మీయులు పొన్నం ప్రభాకరన్న చేతుల మీదుగా గౌడకంఠమ్ జాతీయ మాస పత్రిక ప్రత్యేక సంచిక, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మంత్రి నివాసంలో...