Friday, September 22, 2023

క్రైమ్ వార్తలు

కేయూ విద్యార్థిని దుర్మరణం

ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్‌ లైటింగ్‌...

ఆర్‌టిసి బస్సు బోల్తా…ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు...

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

పురుగు మందు తాగించి హత్య చేసిన ప్రేమోన్మాది తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడి దారుణం ఇద్దరు పిల్లల తండ్రి అయినా ప్రేమిస్తున్నానని వెంటపడ్డ వైనం ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో...

హీరో విజయ్‌ ఆంటోని కూతురు ఆత్మహత్య

చెన్నై : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రముఖ దక్షిణాది నటుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన...

హీరో నవదీప్‌ ఇంట్లో పోలీసులు సోదాలు..

హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో...

విమానాలు ఢీకొని ఇద్దరు పైలట్ల మృతి

నెవాడాలోని రెనో ఎయిర్‌ రేసింగ్ చాంపియన్‌షిప్‌ ముగింపు ఘటనలో విషాదం ల్యాండ్ అవుతున్న సమయంలో ఢీ రెనో ఎయిర్‌ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ లో చివరి రోజు విషాద సంఘటన...

మహిళపై ఐదుగురు లైంగిక దాడి..

వాస్తుదోషాలు సరిచేస్తామంటూ మభ్యపెట్టిన వైనం.. ముంబై : వాస్తు దోషాలు తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా జరుగుతున్న...

కూతుర్ని పొగాకుతో చంపినా కన్న తండ్రి

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఎనిమిది రోజుల పసిబిడ్డ పాలిట కన్న తండ్రే కాలయముడయ్యాడు. మళ్లీ ఆడబిడ్డే పుట్టిందన్న కోపంతో పసికందు నోట్లో...

ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక అటెండ‌ర్ ఆత్మ‌హ‌త్యా ప్రయత్నం..

మహబూబాబాద్ : జిల్లాలోని ఇనుగుర్తి బాలిక‌ల‌ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకోగా,...

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా బంగారం పట్టివేత ..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో క్రైమ్ సిబ్బంది పి ఆర్ ఎఫ్ సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నెం.10లో అనుమానితులు, నేరస్థుల కోసం తనిఖీలు చేపట్టారు....
- Advertisement -

Latest News

సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర ఆకస్మిక తనిఖీ

పేషంట్స్ వార్డులో పర్యటించి, రోగులతో మాటా మంతి.. దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగుల హాజరు పట్టిక పరిశీలన.. జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి....
- Advertisement -